ఏప్రిల్ 30 నుండి భారత్ లో తగ్గనున్నకరోనా....

Health

views 17

Apr 25th,2020

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. మిగతా దేశాలతో పోల్చి చూసినా కరోనా  వ్యాప్తి కరోనా వల్ల మరణాల రేటు చాలా తక్కువగానే ఉందని కేంద్రం అధికారంగా ప్రకటిస్తుంది.మే 3 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండవచ్చు అని  వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి గురించి కేంద్రం ఒక అంచనాకు వచ్చిందని ఆ మేరకు దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేసేలా చర్యలు తీసుకోనుంది. అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే .. మే 3 తర్వాత  మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రకటన కూడా చేయవచ్చు.అయితే కరోనా ప్రభావంతో భారత్  భయాందోళ నలకు గురి కానవసరం లేదని చెబుతున్నాయని ఏప్రిల్ 29 వరకూ కేసుల సంఖ్య చాలా పెరిగినా ఆ తర్వాత కరోనా కేసులు  కచ్చితంగా తగ్గుముఖం పడతాయని వారు చెబుతున్నారు.  ఏప్రిల్ 29 దేశంలో కరోనా కేసులకు పీక్ స్టేజి అని ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య  నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అని   మే రెండో వారానికి కొత్త కరోనా కేసులు ఉండవని వారు వెల్లడించారు. 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...